YouTube channel subscription banner header

తాజా సర్వేలు.. వైఎస్‌ జగన్‌ పార్టీకే పట్టం..

Published on

తాజా సర్వేలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే పట్టం కట్టాయి. వైసీపీ అత్యధిక లోక్‌సభ స్థానాలను, శాసనసభ స్థానాలను గెలుచుకుంటుందని ఆ సర్వేలు తేల్చాయి. మెజారిటీ ప్రజలు వైఎస్‌ జగన్‌ తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆ సర్వేలు చెప్పాయి.

జీన్యూస్‌ మ్యాటరైజ్‌ పోల్‌ సర్వే..

లోక్‌సభ స్థానాలు
వైసీపీ – 19
టీడీపీ, జనసేన – 6
బీజేపీ – 0
కాంగ్రెస్‌ – 0

జనాధార్‌ ఇండియా సర్వే ప్రకారం..

అసెంబ్లీ స్థానాలు
వైసీపీ – 125 (49.2 శాతం ఓట్లతో)
టీడీపీ, జనసేన – 50 (46.3 శాతం ఓట్లతో)
బీజేపీ – 0 (1.1 శాతం ఓట్లు)
కాంగ్రెస్‌ – 0 (1.3 శాతం ఓట్లు)

లోక్‌సభ స్థానాలు
వైసీపీ – 17
టీడీపీ, జనసేన – 8
బీజేపీ – 0
కాంగ్రెస్‌ – 0

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పనితీరు బాగుందని 62 శాతం మంది ప్రజలు చెప్పారు. ఆయన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల మెజారిటీ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...