YouTube channel subscription banner header

విద్యుత్‌ రాయతీలతో ప్రజలకు ఊరటనిస్తున్న జగన్‌ సర్కార్‌

Published on

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్‌ చార్జీల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రజలకు మేలు జరిగే విధంగా చూస్తున్నారు. సామాన్య ప్రజలపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్యుత్‌ సంస్థల పరిధిలో సామాన్యులు మోయలేనంతగా చార్జీలను వసూలు చేయకుండా జగన్‌ ప్రభుత్వం తగిన సూచనలు చేస్తోంది

 

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...