YouTube channel subscription banner header

బాబు హయాంలో మద్యాంధ్రప్రదేశ్‌గా మారిన రాష్ట్రం..

Published on

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మద్యంతో ముంచెత్తారు. ప్రజలను మద్యం మత్తులో ముంచేసి హామీలను తుంగలో తొక్కారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా మద్యం నియంత్రణ దిశగా చర్యలు చేపట్టారు. మద్యం విక్రయాలను నిరుత్సాహపరుస్తూ, దశలవారీగా మద్య నిషేధానికి అవసరమైన చర్యలతో ముందుకెళ్తున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...