YouTube channel subscription banner header

జుట్లు ముడేస్తున్న చంద్రబాబు..మైలవరంలో ఉమకు వసంత టెన్షన్…

Published on

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని మైల‌వ‌రం స్థానం టీడీపీకి త‌ల‌నొప్పిగా మారింది. ఇక్క‌డ సిటింగ్ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ వైసీపీ నుంచి టీడీపీలోకి చేర‌డం దాదాపు ఖాయ‌మైపోయిందంటున్నారు. అదే జ‌రిగితే వ‌సంత‌కు ఇక్క‌డ టీడీపీ టికెట్ ఇస్తారు. ఇది ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన దేవినేని ఉమాకు ఎస‌రు పెట్టే ప‌రిస్థితి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉమాను ఒప్పించి పెన‌మ‌లూరుకు పంపాల‌ని చంద్ర‌బాబు లెక్క‌లేస్తున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...