YouTube channel subscription banner header

అభ్యర్ధుల ఎంపిక.. జగన్ దూకుడు, చంద్రబాబు తడబాటు..!

Published on

వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి 25 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించారు. మరో 25 మంది ఎమ్మెల్యేల స్థానాలు మార్చారు. దీని వల్ల దాదాపు 12 మంది పార్టీకి రాజీనామా చేశారు. అయినప్పటికీ పెద్దగా తిరుగుబాటు కనిపించలేదు. ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో మాత్రం తీవ్రమైన గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సీట్ల పంపకం, కేటాయింపులు సరిగా జరగలేదు. ఏ సీటు ఏ పార్టీకి దక్కుతుందో, ఏ సీటుకు ఏ అభ్యర్థిని ఎంపిక చేస్తారో తెలియక తీవ్రమైన అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...