YouTube channel subscription banner header

అన్నదాతను ఆగం చేసిన చంద్రబాబు.. జగన్ వచ్చాకే వెలుగులు..

Published on

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగానికి చాలినంత విద్యుత్ అందించడంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా వైఫల్యం చెందారు. ‘క్రాప్ హాలీడే’లు ప్రకటించి రైతుల జీవితాలతో చెలగాటమాడారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చింది. విద్యుత్ రంగాన్ని ప్రక్షాళన చేసిన జగన్.. రైతులకు పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...