YouTube channel subscription banner header

అబద్దాల వ్యాప్తిలో టీడీపీ.. అసలు నిజాలివి..

Published on

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై తెలుగుదేశం పార్టీ విపరీతమైన అబద్దాలను ప్రచారం చేస్తోంది. నిజానికి ఈ డ్రాఫ్ట్ రూపొందించింది కేంద్రం. నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు కేంద్రం దీన్ని అన్ని రాష్ట్రాలు అమలుచేయాలని సూచించింది కూడా. కానీ ఇదేదో వైసీపీ ప్రభుత్వమే తీసుకొచ్చినట్లు టీడీపీ దుష్ప్రచారం మొదలుపెట్టింది. అయినా.. ప్రస్తుతం ఏపీలో ఈ చట్టం అమలులో లేదు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేశారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...