YouTube channel subscription banner header

టీడీపీ ఎన్నికల కుట్ర: పోలీసు అధికారులే టార్గెట్..!

Published on

చిలకలూరిపేటలో ప్రజాగళం సభ వైఫల్యాన్ని పోలీసు అధికారులకు అంటగట్టేందుకు టీడీపీ సిద్ధపడింది. సభ ఏర్పాట్లను పూర్తిగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ పర్యవేక్షించారు. అయితే, ఆ సభలో గందరగోళం చెలరేగడానికి ప్రధాన కారణం పోలీసు అధికారులేనని ఆరోపిస్తూ టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...