YouTube channel subscription banner header

వైసీపీ ఎమ్మెల్యే సవాల్‌కి తోక ముడిచిన పవన్

Published on

ఏపీలో రోజురోజుకి ఎన్నికల హీట్ ఎక్కువవుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. తాజాగా అధికార వైసీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు.

పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే త‌న‌పై కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటి చేయాలని స‌వాలు విసిరారు. ఎన్నికల్లో పవన్‌పై తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి విసిరిన సవాల్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఇంతవరకు స్పందించలేదు.

దీంతో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “పవన్ కల్యాణ్‌ నా సవాల్‌పై స్పందించలేదు. నాపై పోటికి భయపడితే తాను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఒప్పుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని” అన్నారు. త‌న‌కు భయపడి పవన్‌ తోక ముడిచార‌ని అన్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...