YouTube channel subscription banner header

ప్రాణాలు పోతున్నాయ్.. ముమ్మాటికీ చంద్రబాబే బాధ్యుడు..

Published on

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు వలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటి నుంచి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు, ఆయన బ్యాచ్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. వలంటీర్లను నేరగాళ్లుగా, రేపిస్టులుగా, మనుషులను అక్రమ రవాణా చేసేవారిగా, డేటా చోరీ చేసేవాళ్లుగా చిత్రీకరిస్తూ నిరాధారమైన ఆరోపణలు చేశారు. లబ్ధిదారులకు ఇంటి వద్దనే సంక్షేమ ఫలాలను అందించడం ఇష్టం లేక, దానివల్ల జగన్‌కు ఎన్నికల్లో మేలు జరుగుతుందనే కక్షతో కుట్రలకు తెర తీసి వలంటీర్లపై ఆరోపణలు చేస్తూ వచ్చారు. చివరకు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...