YouTube channel subscription banner header

‘రూ.3కోట్లకు పురంధేశ్వరి సీటు మార్పిడి ఆఫర్’..ఆడియో కలకలం

Published on

కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు, బీజేపీ నాయకుడు నాగరాజుకు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడి మేనల్లుడు మధ్య ఫోన్‌ సంభాషణ వైరల్‌గా జరిగింది. పురంధేశ్వరి మూడు కోట్ల రూపాయలు అడిగారని, ఇస్తే ఆదోనీ స్థానాన్ని అదే జిల్లాలోని ఆలూరుకు మారుస్తామని బేరం పెట్టిన ఆడియో సంచలనం రేపుతోంది

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...