YouTube channel subscription banner header

ఎమ్మెల్సీగా కోదండరాంను మళ్లీ సిఫార్సు చేస్తాం – రేవంత్

Published on

ప్రొఫెసర్‌ కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ అంశంపై గవర్నర్‌తో తాను స్వయంగా చర్చిస్తానన్నారు. కోదండరాం ఎమ్మెల్సీగా ఉంటే కౌన్సిల్‌ గౌరవం ఇనుమడిస్తుందన్నారు.

కేసీఆర్‌ తనను తాను తెలంగాణ బాపుగా చెప్పుకుంటున్నారని, ఆయనను బాపుతో పోల్చకూడదన్నారు. నిజానికి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సర్ అన్నారు రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్యంపై గౌరవం, విశ్వాసం ఉంచాలని ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేశారు.

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా రేవంత్ ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రోఫెసర్ కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ల నియామకం చెల్లదని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా ఎవరినీ సిఫార్సు చేస్తుందనేది ఆసక్తిగా మారింది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...