YouTube channel subscription banner header

మరో జనసేన కార్యాలయం మూత

Published on

పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేనకు ఎదురు దెబ్బలు తప్పడం లేదు. తాజాగా మరో పార్టీ కార్యాలయం మూతపడింది. దాదాపు నెల క్రితం విశాఖపట్నంలోని మాధవదార పార్టీ కార్యాలయం మూతపడిన విషయం తెలిసిందే. ఇప్పుడు నంద్యాల జిల్లా డోన్‌ మండలం ఉడుములపాడులోని జనసేన కార్యాలయం మూతపడుతోంది.

పార్టీకి శాశ్వత కార్యాలయాలు అవసరం లేదని జనసేనకు చెందిన కొందరు నాయకులు వాదిస్తున్నారు. కార్యాలయాల కన్నా కూటమి సజావుగా సాగడం అవసరమని అంటున్నారు. నిజానికి, తీవ్రమైన అసంతృప్తి కారణంగానే జనసేన కార్యాలయాలు మూతపడుతున్నాయి.

తమకు ప్రత్యేకమైన ఉనికి లేదని, టీడీపీ సైకిల్‌ గుర్తుతో జనసేన కార్యకర్తలు తమ ఉనికిని ప్రదర్శించుకుంటున్నారని, అందువల్ల తమకు ప్రత్యేకంగా కార్యాలయాలు అవసరం లేదని వారు వాదిస్తున్నారు. కానీ, పవన్‌ కల్యాణ్‌ వైఖరి పట్ల పలు నియోజకవర్గాల్లో తీవ్రమైన అసమ్మతి చోటు చేసుకుంది. దాంతో జనసేన కార్యకర్తలు క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...