YouTube channel subscription banner header

‘నా టికెట్ బాధ్యత టీడీపీ దే’.. బాబును బ్లాక్ మెయిల్ చేస్తున్న రఘురామ

Published on

‘నిన్ను నమ్ముకున్నవాడికి టికెట్‌ తెచ్చుకోలేకపోయావ్‌. పోలవరం కడుతానంటే నిన్ను నమ్ముతారా’ అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. అందువల్ల బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని పక్కన పెట్టి కేంద్ర నాయకత్వంతో చెప్పి తనకు టికెట్‌ ఇప్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తనకు టికెట్‌ ఇవ్వాల్సిన బాధ్యత జనసేన, టీడీపీలపై ఉందని ఆయన అన్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...