YouTube channel subscription banner header

హమీలిచ్చి ముస్లిం మైనారిటీలను మోసగించిన చంద్రబాబు

Published on

ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నాయుడు అమలు చేయలేదు. హజ్‌ యాత్రికుల కోసం విశాఖపట్నం, విజయవాడ, రేణిగుంటల్లో హజ్‌ హౌస్‌లు కట్టి ఇస్తానని ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయింది. ముస్లిం జనాభా ప్రాతిపదికగా దామాషా ప్రకారం బడ్జెట్‌లో నిధులూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లూ కేటాయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దాన్ని కూడా ఆయన అటకెక్కించారు

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...