YouTube channel subscription banner header

కాంగ్రెస్‌తో పొత్తు.. అసదుద్దీన్‌ ఏమన్నారంటే..!

Published on

తెలంగాణలో కాంగ్రెస్‌-MIM కలిసిపోయాయంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం స్పందించారు MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు లేదన్నారు. ఒంటరిగానే పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో అప్నాదళ్ నాయకురాలు అనుప్రియా పటేల్‌తో కలిసి పోటీ చేస్తున్నామని, తమిళనాడులో AIDMKతో జతకట్టామని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో పొత్తులపై అక్కడి MIM నేతలు చర్చలు జరుపుతున్నారని స్పష్టం చేశారు అసద్.

బోగస్‌ ఓట్లతో MIM గెలుస్తుందన్న బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆరోపణలపైనా స్పందించారు అసదుద్దీన్. మాధవీలత ఆరోపణలు ఎన్నికల కమిషన్‌ను అవమానపరిచినట్లేనన్నారు. హైదరాబాద్‌లో వెనుకబడిన వర్గాల వారు, దళితులు, క్రైస్తవులు ఓటును వినియోగించుకుంటారని, బోగస్‌ ఓట్లంటే వారిని అవమానపరచడమేనన్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...