YouTube channel subscription banner header

బాబు అధికారంలోకి వస్తే ఇంగ్లీష్ మీడియం ‘గోవిందా’

Published on

పేద పిల్లల చదువులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యాగంలా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను నాడు – నేడు ద్వారా మెరుగుపరుస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిసి విడుదల చేసిన కూటమి మేనిఫెస్టోలో పేద పిల్లల కోసం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు చోటు కల్పించలేదు. ఒకవేళ మళ్లీ బాబు అధికారంలోకి వస్తే కార్పోరేట్ విద్యా సంస్థలు విజృంభిస్తాయి. సర్కారీ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనను ఆపేసినా ఆశ్చర్యం లేదు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...