YouTube channel subscription banner header

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ : బట్టబయలైన రామోజీ ద్వంద్వ వైఖరి

Published on

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఈనాడు అధినేత రామోజీరావు విషప్రచారానికి దిగారు. గతంలో రామోజీరావు ఈ చట్టాన్ని ప్రశంసించారు. ఇప్పుడు అనేక మెలికలతో కట్టుకథలు అల్లుతున్నారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించి వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా ఓటేసే విధంగా కుట్రలకు దిగారు. ఈనాడులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ మీద రోజుకో కట్టుకథను ఈనాడులో ప్రచురిస్తున్నారు.

 

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...