YouTube channel subscription banner header

హామీల ఊసు లేదు.. భరోసానివ్వని మోదీ, చంద్రబాబు..

Published on

ఇటీవల రాజమండ్రి సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ కూటమిని గెలిపించాలని కోరారే తప్ప.. వారి గెలుపుతో ఏపీకి ఒరిగేదేమిటో చెప్పలేదు. రాష్ట్రానికి పలానా పనిచేస్తామని గానీ, పలానా వర్గాన్ని ఆదుకుంటామని గానీ ఆయన ప్రసంగంలో ఎక్కడా వినిపించలేదు. దీన్నిబట్టి ఏపీని ఎన్నికల రాజకీయానికి వాడుకోవడమే తప్ప.. రాష్ట్ర బాగోగులు మోదీకి పట్టవనేది సుస్పష్టం. గతంలో మోదీతో జతకట్టిన చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదు. ఇప్పుడు కొత్తగా చేసే అభివృద్ధి కూడా ఏమీ ఉండదని ప్రజలు గ్రహిస్తున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...