YouTube channel subscription banner header

పేరుకే ఉమ్మడి మేనిఫెస్టో.. బాబుకు షాకిచ్చిన బీజేపీ

Published on

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ప్రధాని నరేంద్ర మోడీకి ఏ మాత్రం నమ్మకం లేనట్లుంది. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ మొక్కుబడిగా మాత్రమే చేరినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి వచ్చేది లేదు, పోయేది లేదు కాబట్టి పొత్తుకు అంగీకరించినట్లు అనుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు పెద్దగా చంద్రబాబుతో కలిసి పాలు పంచుకోవడం లేదు. కూటమి మేనిఫెస్టోను విడుదల చేసిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు బీజేపీ అనాసక్తిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...