YouTube channel subscription banner header

మేనిఫెస్టో కాదు.. మహా మోసం.. నమ్మేస్తారనే భ్రమలో బాబు

Published on

చేతికి ఎముకే లేనట్లుగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వరాల జల్లు కురిపించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన మంగళవారం కూటమి మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకుడు సిద్ధార్థ నాథ్ సింగ్ పాల్గొన్నారు. అయితే, మేనిఫెస్టో కవర్ మీద బీజేపీ నేత ఫొటో లేదు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఫొటోలు మాత్రమే ఉన్నాయి. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమావేశంలో లేరు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలును బీజేపి చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌లకు వదిలేసినట్లు కనిపిస్తోంది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...