YouTube channel subscription banner header

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ : బాబు భయమంతా తన మెడకు చుట్టుకుంటుందనే

Published on

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలులోకి వస్తే అమరావతి భూముల అక్రమ ఆక్రమణలు వెలుగు చూస్తాయా? అవునని అంటున్నారు నిపుణులు. ఈ చట్టం అమలులోకి వస్తే అమరావతి రాజధాని పేరిట చంద్రబాబు చేసిన భూ కుంభకోణాలు బయటపడే అవకాశం ఉందంటున్నారు. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు తెగ గగ్గోలు పెడుతున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...