YouTube channel subscription banner header

బకాయిల చంద్రబాబు.. గెలుపు కోసమే ఈ హడావిడి?

Published on

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు తన గెలుపు కోసం నానా హడావిడి చేస్తూ ఉంటారు. అందుకోసం ప్ర‌జ‌ల‌పై హామీల వ‌ర్షం కురిపిస్తుంటారు. అయితే అధికారంలోకి వచ్చిన త‌రువాత‌ ఇచ్చిన హామీలను మరిచిపోతూ ఉంటారు. ఇలా గతంలో ఈయనను నమ్మి అధికారం కట్టబెట్టడంతో ఆంధ్ర ప్రజలను నట్టేట ముంచారు. తన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది చేస్తా.. ఇది చేస్తానని చెప్పే బాబు కేవలం మాటలకే ప‌రిమిత‌మ‌వుతార‌ని అందరికీ తెలిసిందే.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అరకొరక హామీలను నెరవేర్చారు. అధికారం నుంచి దిగిపోయేనాటికి పెద్ద ఎత్తున బకాయిలను పెట్టారు. ఆలా చంద్రబాబు పెట్టిన బకాయిలను వైయస్ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్ర‌జ‌ల‌కు చెల్లించారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులకు చెందిన 56,194 జంటలకు వైస్సార్‌ కళ్యాణ మస్తు, షాదీ తోఫా కింద జగన్‌ ప్రభుత్వం రూ.427.27 కోట్లు అందించింది. అయితే చంద్రబాబు అధికారంలో ఉన్న‌ప్పుడు దుల్హన్ పథ‌కం కింద ముస్లిం మైనారిటీల‌కు అందించిన సాయం అరకొర మాత్రమే. 2018లో ఎన్నికలకు ముందు హడావిడిగా రూ.25 వేల సాయాన్ని రూ.50 పెంచినట్టు చెప్పారే కానీ ఆ డబ్బును మాత్రం లబ్ధిదారుల ఖాతాలోకి వేయలేదు. ఇలా చంద్రబాబు సుమారు 177.96 కోట్ల రూపాయలు బకాయిపెట్టారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను విడుదల చేశారు.

 

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...