YouTube channel subscription banner header

అబద్దాలు చెప్పడంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబును కూడా మించిపోయాడే..!

Published on

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన వ్యవహారశైలి అదే రీతిలో ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్రం ముందుకు తెచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను నిందించారు. బీజేపీతో అంటకాగుతూ కేంద్రాన్ని మాత్రం ఒక్క మాట కూడా అనలేకపోయారు

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...