YouTube channel subscription banner header

బడా బాబులకు దోచిపెట్టినోడు చంద్రబాబు పేదలకు సంపద సృష్టించినోడు జగన్

Published on

‘పూర్ టు రిచ్’ అంటూ ఏపీ ప్రజలను బోల్తా కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు. 15 ఏళ్లు ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టిన చంద్రబాబు.. బడా బాబులకు దోచిపెట్టడమే తప్ప పేదలను పట్టించుకున్నది లేదు. కానీ జగన్ సీఎం అయ్యాక.. పేదలకు సంపద సృష్టించాడు. పేద ప్రజల కోసం నిలబడ్డాడు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...