YouTube channel subscription banner header

బోడి రెండుకే బాబోరి గొప్పలు.. జగన్ సెంచరీ ప్లస్ ఇక్కడ..

Published on

ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు త‌ర‌లిపోతున్నాయి.. రాష్ట్రానికి రావడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని, పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడడం లేదని టీడీపీ, ఎల్లో మీడియా నిరంతరం ప్రచారం సాగిస్తున్నాయి. నిజానికి ఇందులో ఏ మాత్రం నిజం లేదు. తన ఐదేళ్ల పాలనలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కన్నా ఎక్కువ పరిశ్రమలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెచ్చారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...