YouTube channel subscription banner header

జగన్ లా చంద్రబాబు ఇలాంటి వాళ్లకు టికెట్ ఇవ్వగలడా?

Published on

వైసీపీ అభ్యర్థులుగా పార్లమెంట్‌, అసెంబ్లీలకు జగన్ ఎంపిక చేసిన కొందరిది సాధారణ నేప‌థ్య‌మే. నెల్లూరు అర్బన్ అభ్యర్థిగా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటి మేయర్ ఖలీల్ అహ్మద్‌ను ఎంపిక చేశారు. మైలవరం అభ్యర్థిగా సాధారణ రైతు, పార్టీ కార్యకర్త సర్నాల తిరుపతిరావును ఎంపిక చేశారు. మడకశిర నియోజకవర్గంలో ఉపాధిహామీ కూలీ, పార్టీ కార్యకర్త ఈర లక్కప్పను జగన్ ఎంపిక చేశారు

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...