ఉద్ధానం అనగానే కిడ్నీ బాధితులు గుర్తొస్తారు. గత ప్రభుత్వాలేవీ వీరి గోడును పట్టించుకోలేదు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఉద్ధానం బాధితుల గోడు ఆలకించారు. సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు వేశారు. రూ.85 కోట్ల ఖర్చుతో 200 పడకలతో కిడ్నీ సెంటర్ను నిర్మించారు
Latest articles
ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...
కర్నూలుకి మహర్దశ పట్టేనా..?
ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...
జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?
తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...
హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..
హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...