నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు. ఆ పిల్లలకు నాణ్యమైన విద్య అందించినప్పుడే దేశం గర్వించే ప్రయోజకులుగా మారుతారు. భవిష్యత్తు భారతాన్ని నిర్మించగలుగుతారు. కేవలం మాటలు చెప్పడం కాదు.. ఈ విషయాన్ని ఆచరణలో చూపిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. పేదింటి బిడ్డలు చదువుకునే స్కూళ్లను కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దారు. నాణ్యమైన విద్యను అందిస్తూ వారిని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు.
Latest articles
ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...
కర్నూలుకి మహర్దశ పట్టేనా..?
ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...
జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?
తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...
హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..
హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...