YouTube channel subscription banner header

జగన్ ముస్లింలకు చేసిన మేలు అక్షరాలా రూ.23 వేల కోట్లు..

Published on

సీఎం వైఎస్ జగన్ 2019-2023 కాలంలో ముస్లింల సంక్షేమానికి అక్షరాలా రూ.23,414 కోట్లు వెచ్చించారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు కన్నా ఇది 10 రెట్లు ఎక్కువ. జగన్ పాలనలో మొత్తం 50 లక్షల మంది మైనారిటీలకు లబ్ధి చేకూరింది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...