YouTube channel subscription banner header

వాలంటీర్ వ్యవస్థతో ప్రజలకు నేరుగా జగన్ సంక్షేమం.. లంచగొండితనం మటుమాయం..!

Published on

ప్రజలకు 35 ప్రభుత్వ శాఖలకు చెందిన దాదాపు 540 సేవలను అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సరికొత్త వ్యవస్థను తీసుకువచ్చారు అదే వలంటీర్ వ్యవస్థ. గతంలో మనకు ఒక రేషన్ కార్డు కావాల‌న్నా..పెన్షన్ రావాలన్నా కూడా అధికారుల చుట్టూ కాళ్లకు చెప్పులు అరిగేలా తిరగాల్సి వ‌చ్చేది. అయినప్పటికీ మన పట్ల కనికరం ఉండేది కాదు, పెన్షన్ కోసం లంచం ఇచ్చి అధికారులను ప్రాధేయ పడాల్సిన పరిస్థితి ఉంటేది

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...