పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ.. నాకు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ రాకపోవడానికి బాలయ్య కారణమంటూ ఆయనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను స్థానికుడు కాదంటూ తనకు టికెట్ ఇవ్వకుండా చేశారని తెలిపారు. మరి బాలకృష్ణ స్థానికుడా మంగళగిరిలో పోటీ చేస్తున్నటువంటి బాలయ్య అల్లుడు లోకేష్ స్థానికుడా అంటూ ఈయన ప్రశ్నించారు
Latest articles
ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...
కర్నూలుకి మహర్దశ పట్టేనా..?
ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...
జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?
తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...
హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..
హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...