YouTube channel subscription banner header

ఎర్రటి ఎండలో వృద్ధుల విలవిల.. ఈ పాపం ఊరికే పోదు చంద్రబాబు?

Published on

మొదటి తారీఖు వచ్చింది. కానీ పింఛ‌న్లు రాలేదు. వలంటీర్లు రాలేదు. పింఛ‌న్లు ఇవ్వలేదు. ఇది ప్రస్తుతం పెన్షన్ లబ్ధిదారుల పరిస్థితి. ప్రతి నెలా మొదటి తారీఖు రాగానే వచ్చి ఆప్యాయంగా పలకరించే వలంటీర్లు ఈ నెల రాలేదు. చేతికి డబ్బులు రాకపోవడంతో సరుకులు, మందులు కొనే పరిస్థితి లేక పింఛనుదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. పింఛన్లు తీసుకోవాలంటే బ్యాంకులకు వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండుటెండల్లో బ్యాంకులకు వెళ్లలేక వృద్ధులు, దివ్యాంగులు కష్టాల పాలవుతున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...