YouTube channel subscription banner header

ఫ్రీ సింబల్‌గా ‘గాజు గ్లాసు’.. దానికీ జగన్నే నిందిస్తే ఎలా?

Published on

జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు సింబల్‌ను ఫ్రీ సింబల్‌గా ఎన్నికల సంఘం ప్రకటించడంపై, దాన్ని ఇతరులకు కేటాయించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీదనే పడి ఏడుస్తున్నారు. వైఎస్ జగన్ కుట్ర చేశారని ఆడిపోసుకుంటున్నారు. ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పోటీలో లేని చోట ఎన్నికల సంఘం కామన్ సింబల్‌గా గాజు గ్లాసును ప్రకటించింది. రాష్ట్రంలోని 16 అసెంబ్లీ స్థానాల్లో, 3 లోకసభ స్థానాల్లో ఈసీ గాజు గ్లాసును ఇతరులకు కేటాయించింది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...