YouTube channel subscription banner header

జగన్ చేసిన మేలు : ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు..

Published on

ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థుల్లో అధిక శాతం నిరుపేద వర్గాలకు చెందిన పిల్లలే ఉంటారు. ఈ నిరుపేద పిల్లలను ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో నిలిపేందుకు జగన్ సర్కార్ విద్యా వ్యవస్థలలో సమూల మార్పులు తీసుకొచ్చింది. మౌలిక సదుపాయాల కల్పనలో, నాణ్యమైన ఇంగ్లీష్ విద్యను అందించడంలో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచింది. జగన్ చేసిన ఈ మేలు ఎన్నటికీ మరవలేనిది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...