YouTube channel subscription banner header

కోటీశ్వరులకు కొమ్ము కాసేందుకే టీడీపీ.. బడుగుల బలీయమైన శక్తి వైసీపీ..

Published on

తెలుగుదేశం పార్టీ.. ఒకరకంగా అదొక సంపన్నుల శిబిరం. అంతా కోట్లాధిపతులే. డబ్బుతోనే రాజకీయం.. డబ్బున్నవాళ్లదే రాజకీయం అన్నట్లుంటుంది చంద్రబాబు వ్యవహార శైలి. అందుకే సీఎం వైఎస్ జగన్ శింగనమలలో ఒక టిప్పర్ డ్రైవర్‌కి టికెట్ ఇస్తే చంద్రబాబు హేళన చేశాడు. ఆయన దృష్టిలో పేదలు రాజకీయం చేయకూడదు. వాళ్లసలు రాజకీయానికి పనికిరారు. ఒకటి మాత్రం నిజం.. ఈ ఎన్నికలు కోటీశ్వరులకు కొమ్ము కాసే టీడీపీ వర్సెస్ బడుగుల బలీయమైన శక్తి వైసీపీకి మధ్య అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...