YouTube channel subscription banner header
HomeNews

News

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు జరిపించాలని బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తోంది. మరోవైపు ఎలాగైనా అనర్హత వేటు నుంచి వారిని తప్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఇటీవల ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తో కలుపుకోవడం లేదు. వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనంటూ కాంగ్రెస్ వాదిస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఒకరికి...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి మాత్రం న్యాయం జరిగేలా లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన తొలి టీడీపీ ప్రభుత్వం కర్నూలుని పూర్తిగా లైట్ తీసుకుంది. ఇక న్యాయ రాజధానిగా కర్నూలుని ప్రకటించిన ఆ తర్వాతి ప్రభుత్వంలో కూడా అడుగులు ముందుకు పడలేదు. ఇక ఇప్పుడు కూటమి...
spot_img

Keep exploring

జానీ కేసులో టాలీవుడ్ రియాక్షన్ ఏంటంటే..?

కొరియెగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ పై ఉన్న రేప్ కేసుపై టాలీవుడ్ స్పందించడం విశేషం. గతంలో ఇలాంటి కేసులు వస్తే...

యూకేలో ఉన్నత విద్య మరింత భారం.. నిధుల పరిమితి పెంచిన ప్రభుత్వం

యూకేలో ఉన్నత విద్య చదవాలనుకునే విదేశీ విద్యార్థులపై అక్కడి ప్రభుత్వం మరింత భారం మోపింది. చదువు కొనసాగుతున్న సమయంలో...

కేంద్రం, చమురు కంపెనీలు సామాన్యుల జేబులు కొల్లగొడుతున్నాయి

కేంద్ర ప్రభుత్వం, చమురు కంపెనీలు కలిసి సామాన్యుడి జేబులను కొల్లగొడుతున్నట్టు కనబడుతోందని రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ...

చైనాను వణికిస్తున్న బెబింకా తుపాను

ఇటీవలే యాగీ తుపాను ప్రభావంతో భారీగా ఆస్తి, ప్రాణనష్టాలను చవిచూసిన చైనా.. తాజాగా బెబింకా తుపానుతో వణికిపోతోంది. 75...

జమిలి ఎన్నికలపై చిదంబరం కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికల అంశంపై ప్రస్తుతం చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చిదంబరం కీలక వ్యాఖ్యలు...

ఏపీలో సీబీఎస్ఈ రద్దుపై జగన్ ఘాటు ట్వీట్

ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ విధానాన్ని రద్దు చేయడం సరైన నిర్ణయం కాదని అన్నారు వైసీపీ అధినేత జగన్. ఈ...

గ‌ణేష్ నిమ‌జ్జ‌నం.. గ్రేట‌ర్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

వినాయ‌క న‌వ‌రాత్రి ఉత్స‌వాల ముగింపు సంద‌ర్భంగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లోకి వ‌చ్చాయి. నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా...

జానీ మాస్టర్ కు జనసేన షాక్

ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో జానీ మాస్టర్ ట్రెండింగ్ టాపిక్ గా ఉన్నారు. ఆయనపై హైదరాబాద్ లో రేప్...

వరల్డ్ రికార్డ్ సాధించిన పవన్ కల్యాణ్ శాఖ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి చెందిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రపంచ రికార్డ్ సాధించింది....

రేవంత్ రెడ్డి నా కాళ్లు మొక్కాడు.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య ఉన్న...

అమలాపురం కలెక్టరేట్ సమీపంలో భారీ పేలుడు

అమలాపురం కలెక్టరేట్ సమీపంలో ఈరోజు ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో...

సెలవని తాత ఇంటికి వెళ్తుంటే.. మృత్యువొచ్చి కబళించింది

సెలవు కదా అని సంతోషంగా తాత ఇంటికి వెళుతున్న చిన్నారులను ప్రమాదం వెంటాడింది. అతి వేగంగా వస్తున్న ట్రావెల్స్‌...

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...